Posts

Showing posts from November, 2020

ప్రభుత్వం 500 మంది వ్యక్తులను నియమించి వారి చేత ప్రత్యంగిరాదేవి మంత్ర జపం చేయించి దుష్టమంత్రగాళ్ల వల్ల బాధలు పడుతున్న వ్యక్తులకు సహాయం చేయాలి .

ఓం సదాశివాయ నమ : నెల్లూరు లో కొన్ని వందల మంది దుష్టమంత్రగాళ్ళు ఉన్నారు . నెల్లూరు లో దుష్టమంత్రగాళ్ళ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు . దుష్టమంత్రగాళ్ళు చేతబడులు ,క్షుద్రప్రయోగము లు చేసి  ప్రజలను భాధపెడుతున్నారు . ప్రభుత్వం 500 మంది వ్యక్తులను నియమించి వారి చేత ప్రత్యంగిరాదేవి మంత్ర జపం చేయించి దుష్టమంత్రగాళ్ల వల్ల బాధలు పడుతున్న వ్యక్తులకు సహాయం చేయాలి . ప్రత్యంగిరాదేవి మంత్ర జపం చేయిస్తే చేతబడి చేసే వారే చేతబడి బాధలు అనుభవిస్తారు . వారు చేసే పాపములకు వారే తగిన కర్మ అనుభవిస్తారు . దీనినే తిప్పి కొట్టడం అంటారు . శీతలాదేవి మంత్ర జపం చేయించాలి . శీతలాదేవి అనగా గ్రామదేవత   .దీనివల్ల దుష్టమంత్రగాళ్ల బెడద తగ్గుతుంది . దుష్టమంత్రగాళ్ళు అణిగిపోతారు . కార్తవీర్యార్జున మంత్ర జపం చేయించాలి .దీనివల్ల గూండాలు , దొంగలభాద  , దుష్టమంత్రగాళ్ల బాధ    తగ్గుతుంది . ఈ మంత్రం జపం చేయించడం వల్ల దుష్టమంత్ర గాళ్ళు బందింప బడుతారు .అనగా దీనివల్ల దుష్టమంత్రగాళ్ళు జైలు కి వెళుతారు  . దుష్టమంత్రగాళ్ళు బెదిరించి తీసుకెళ్లిన డబ్బు స్వాధీనమౌతుంది . నెల్లూరు ప్రజలు సుఖసంతోషముల త...